Sunday, April 28, 2024

Breaking: ఢిల్లీకి సీఎం కేసీఆర్.. పర్యటన వెనుక మతలబ్ ఇదే..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన సతీమణి శోభ సైతం ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీలో అనారోగ్య సమస్యలకు చికిత్స చేయంచుకోనున్నారు. అలాగే ధాన్యం కొనుగులుపై కేంద్ర మంత్రిని కలిసే అవకాశం ఉంది. అవసరం అయితే ప్రధానమంత్రి మోదీని సైతం కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలంతా సమావేశం కావాలని మమత బెనర్జీ ఇచ్చిన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో సీఎం ఢిల్లీ పర్యటనకి ప్రాధాన్యత ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement