Sunday, April 28, 2024

సిరిసిల్ల పర్యటనకు సీఎం కేసీఆర్!

తెలంగాణ సీఎం కేసీఆర్ వరుసగా జిల్లాల పర్యటనను ముమ్మరం చేశారు. ఇటీవల కామారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, వరంగల్ జిల్లాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్… ఈ నెల 4న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు కేసీఆర్ పంపిణీ చేయనున్నారు. అలాగే సిరిసిల్ల నూతన కలెక్టరేట్, నర్సింగ్ కళాశాలను కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. 

ఇది కూడా చదవండి: రెవెన్యూ వ్యవస్థ రైతుల పాలిట శాపం: విజయశాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement