Wednesday, May 1, 2024

Breaking : సీఎం కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారు : డా. ఎంవీ.రావు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపటి క్రితం యశోద ఆస్పత్రికి వెళ్లారు. వైద్య పరీక్షల కోసం ఆయన ఆస్పత్రికి వెళ్లారు. అయితే సీఎం కేసీఆర్ ను పరీక్షించిన డా.ఎంవీ.రావు మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ రెండు రోజులుగా నీరసంగా ఉన్నారన్నారు. ఎడమచేయి లాగుతున్నట్లు చెప్పారన్నారు. ప్రాథమిక పరీక్షల తర్వాత యాంజియోగ్రామ్ చేస్తామన్నారు. జనరల్ చెకప్ లో భాగంగా అన్ని పరీక్షలు చేస్తామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement