Tuesday, May 7, 2024

యాదాద్రిలో స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం

యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి వార్షిక బ్రహ్మోస్తవాల్లో భాగంగా శుక్రవారం అంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహా స్వామి తిరుకళ్యాణ మహోత్సవం కొనసాగుతుంది. స్వామి వారికి దేవాదాయశాఖ మంత్రి ఆలోళ్ళ ఇంద్రకరణ్ రెడ్డి స్వామి వారికి పట్టు వస్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విఫ్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, ఆలయ ఏవో గీతా రెడ్డి, టెస్కబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement