Monday, May 6, 2024

Breaking: ఉద్యోగుల బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉద్యోగుల బదిలీల ఫైలుపై జగన్ సంతకం చేశారు. ఈనెల 17వతేదీ లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement