Sunday, May 19, 2024

AP: గవర్నర్ తో సీఎం జగన్ భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. కాసేపటి క్రితం రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం జగన్ గవర్నర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో కోనసీమ అల్లర్లు, రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement