Saturday, May 4, 2024

తిరుమ‌ల‌లో ‘పోసాని కృష్ణ‌ముర‌ళి’ దంప‌తులు – సెల్ఫీలు దిగిన ఫ్యాన్స్

టాలీవుడ్ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి దంపతులు తిరుమలకు విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయ దుస్తుల్లో కనిపించి అభిమానులతో ముచ్చటించారు. అతని అభిమానులు .. సెల్ఫీలు దిగారు.. పోసాని కృష్ణ మురళి తిరుమల పర్యటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు అద్భుతమైన కామెంట్స్ చేస్తున్నారు. వర్క్ ఫ్రంట్‌లో, అతను తన రాబోయే ప్రాజెక్ట్‌లు హిట్ 2, భళ తానాడననా, రెండు జల్లా సీత, ఓ మంజుల కథ ..మరికొన్నింటితో సినిమా ప్రేమికులను అలరించబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement