Thursday, May 2, 2024

కొత్త‌గా 13,272క‌రోనా కేసులు

కేంద్ర ఆరోగ్య‌శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్ర‌కారం..గడిచిన 24 గంటల్లో దేశంలో13,272 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,42, 65668 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,01,166 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.48 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 35 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 527289 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,900 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 43699435 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.09 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 13 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Advertisement

తాజా వార్తలు

Advertisement