Thursday, May 16, 2024

అవినీతిపై పోరాటంలో సీబీఐ ది కీలకపాత్ర.. ప్రధాని మోడీ

అవినీతిపై పోరాటంలో సీబీఐ ది కీలక పాత్ర అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీలో సీబీఐ డైమండ్ జూబ్లీ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి అవినీతితో పెనుముప్పు ఉందన్నారు. అవినీతితో యువతకు చాలా నష్టమన్నారు. 2014 తర్వాత సీబీఐ స్వేచ్ఛగా పనిచేస్తోందన్నారు. ఇప్పుడు అవినీతి పరులు భయపడుతున్నారన్నారు. విదేశాలకు పారిపోయిన నేరగాళ్ల ఆస్తులను జప్తు చేయండని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement