Sunday, May 5, 2024

మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు ఖాయం : శరద్ పవార్

మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయమని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. షిండే ప్రభుత్వంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందన్నారు. రెబల్ ఎమ్మెల్యేలు తిరిగి ఉద్దవ్ దగ్గరకు వస్తారన్నారు. ఎన్నికలకు ఎన్సీపీ ఎమ్మెల్యేలు రెడీగా ఉండాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement