Saturday, May 4, 2024

తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి స‌మావేశం..

హైద‌రాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశానికి క‌ర్నాట‌క‌ మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి, న‌టుడు ప్ర‌కాష్ రాజ్ తో పాటు ఇత‌ర నేత‌ల‌తో సీఎం కేసీఆర్ కీల‌క చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. జాతీయ స్థాయిలో పార్టీని ఎలా తీసుకెళ్లాల‌న్న దానిపై కేసీఆర్ ఫోక‌స్ పెట్టారు. పార్టీ జాతీయ సిద్ధాంతాలు, విధానాల‌పై స‌మాలోచ‌న‌లు జ‌ర‌ప‌నున్నారు. కీల‌క అంశాల‌పై పార్టీ అధినేత కేసీఆర్ చ‌ర్చిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement