Thursday, May 9, 2024

Breaking : వైసీపీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు వీరే..

స్థానిక సంస్థ‌ల వైసీపీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ని ప్ర‌క‌టించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు..స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి. ప‌ద‌వుల్లో రిజ‌ర్వేష‌న్లు ఇచ్చిన ఘ‌న‌త సీఎం జ‌గ‌న్ దేన‌ని అన్నారు. మొత్తం 14ఎమ్మెల్సీల్లో 50శాతం ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీల‌కే కేటాయించారు. మ‌రో 7స్థానాలు ఓసీల‌కు కేటాయించారు. విజ‌య‌న‌గ‌రం ఇందుకూరు ర‌ఘురాజు, తూర్పుగోదావ‌రి అనంత ఉద‌య్ భాస్క‌ర్, తూర్పుగోదావ‌రి జిల్లా అనంత విజ‌య‌భాస్క‌ర్, కృష్ణా మొండితోక అరుణ్ కుమార్,కృష్ణా త‌ల‌శిల ర‌ఘురాం, విశాఖ ప‌ట్నం వ‌రుదు క‌ళ్యాణి, విశాఖ‌..వంశీకృష్ణ యాద‌వ్, గుంటూరు ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు, గుంటూరు మూరుగుడు హ‌న్మంత‌రావు,ప్ర‌కాశం తూమాటి మాధ‌వ‌రావు, చిత్తూరు కృష్ణ రాఘ‌వ జ‌యేంద్ర భ‌ర‌త్,అనంత‌పురం వై.శివ‌రామిరెడ్డి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement