Saturday, April 27, 2024

Breaking : విశాఖ‌ని ఎగ్జిక్యూటివ్ రాజ‌ధానిగా గుర్తింపు.. నేవీ వేడుక‌ల‌కు జ‌గ‌న్ కి ఆహ్వానం..

విశాఖ ప‌ట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజ‌ధానిగా గుర్తించింది ఇండియ‌న్ నేవీ. రాష్ట్ర ప్ర‌భుత్వం విశాఖ‌ను ఎగ్జిక్యూటివ్ రాజ‌ధానిగా గుర్తించిన త‌ర్వాత.. యుద్ధ‌నౌక‌కు విశాఖ‌ప‌ట్నం పేరుతో నామ‌క‌ర‌ణం చేశామ‌ని నేవీ అధికారులు తెలిపారు. డిసెంబ‌ర్ 4న జ‌రిగే నేవీ వేడుక‌ల‌కు సీఎం జ‌గ‌న్ ను ఆహ్వానించారు నేవీ అధికారులు. కాగా అమ‌రావ‌తి రాజ‌ధాని చేయాల్సిందేన‌ని రైతులు ప‌ట్టుబ‌ట్టారు..మ‌హాధ‌ర్నా పేరుతో పాద‌యాత్ర‌లు చేస్తున్నారు. వైసీపీ త‌ప్ప మిగ‌తా అన్ని పార్టీలు వారి పాద‌యాత్ర‌కి మ‌ద్ద‌తు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement