Sunday, April 28, 2024

Breaking – గుర్తుతెలియని వాహనం ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతి

తిమ్మాపూర్ ప్రభ న్యూస్.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రేణిగుంట వద్ద అర్ధరాత్రి తీవ్ర రోడ్డు ప్రమాదం చేస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..


చిగురుమామిడి మండలం రామంచ కు చెందిన బొడిపల్లి అరవింద్, శివరాత్రి అంజి, శివరాత్రి సంపత్ లు సోమవారం అర్థ రాత్రి ఒకే ద్విచక్ర వాహనం పై గుండ్ల పల్లి నుంచి రామంచకు తిరిగి వస్తుండగా రేణికుంట వద్ద గుర్తు తెలియని వాహనం దీకొనగా అరవింద్(22) అక్కడికి కక్కడే మృతి చెందాడు…అంజి(21), సంపత్(22) లు చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు. వివరాల ప్రకారం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్ఎండిఎస్ఐ ప్రమోద్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement