Monday, May 6, 2024

Breaking : తెలంగాణ‌లో క‌రువు ఉండ‌దు – క‌రెంట్ పోదు – సీఎం కేసీఆర్

ముత్తిరెడ్డి, రాజ‌య్య‌,ప‌ల్లా,ఎర్ర‌బెల్లి వ‌ల్లే జ‌న‌గామ‌లో అభివృద్ధి సాధ్య‌మైందని సీఎం కేసీఆర్. వీళ్లంతా నాతో కొట్లాడి ఎన్నో ప్రాజెక్టులు తెచ్చుకున్నార‌న్నారు. తెలంగాణ‌లో ఎన్న‌టికీ క‌రెంటు పోద‌ని తెలిపారు. కొట్లాడి తెలంగాణని తెచ్చుకున్నామ‌న్నారు. తెలంగాణ బాగుప‌డుతుంద‌ని, ఇంకా బాగుప‌డ‌తాద‌ని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ‌లో క‌రువు అనేది రాదు. జ‌న‌గామ క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వంలో సీఎం కామెంట్స్ చేశారు. ఏడేళ్ల క్రితం జ‌న‌గామ భూమి 2ల‌క్ష‌లు ఉండేద‌ని, ఇప్పుడు 2కోట్లు ఉంద‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement