Thursday, May 2, 2024

Breaking: అంగ‌న్ వాడీ సెంట‌ర్ లోనే ఆ ప‌ని.. 35 ఏళ్ల మహిళ, 14 ఏళ్ల బాలుడు ప‌రార్‌..

ఆమెకు 35 ఏళ్లుంటాయి. ఆమె ఇంటి ప‌క్క‌నే ఉండే బాలుడితో ఆ ప‌ని చేస్తూ దొరికిపోయింది. అంగ‌న్ వాడీ సెంట‌ర్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌తో బాలుడు, త‌ను క‌లిసి ప‌రార‌య్యారు. త‌మిళ‌నాడులో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

కామంతో కళ్లు మూసుకుపోయిన వారికి సమాజంపై గౌరవం ఉండదు. ఇతరులు ఏమనుకుంటారు.. కుటుంబం ఏమవుతుందన్న పట్టింపులు కూడా వారికి ఉండవు. తమిళనాడులో 34 ఏళ్ల యువతి 10వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడితో ప‌రారైన‌ ఘటన తాజగా వెలుగులోకి వచ్చింది. టీవీల్లో వ‌చ్చే స‌న్నివేశాలు, సినిమాలు, ఓటీటీల్లో వ‌చ్చే మితిమీరిన అడ‌ల్ట్ కంటెంట్‌తో ఈ మ‌ధ్య ఇట్లాంటి ఘ‌ట‌న‌లు పెరిగిపోయాయి.

తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో కూడవాసల్ తాలూకార్ గ్రామంలో రసతి – బాలగురు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు వారిలో ఒక బోయ్‌కి 14 ఏళ్లు, కూతురుకి 13 ఏళ్లుంటాయి. అయితే అదే గ్రామంలో లలితా అనే మహిళ అంగన్ వాడీ సెంట‌ర‌ల‌క్ష‌ వంట మనిషిగా ప‌నిచేస్తోంది.

లలిత, రసతి, బాలగురు దంపతుల ఇండ్లు పక్క పక్కనే కావటంతో.. 14 ఏళ్ల బాలుడు, లలిత ఇద్దరు కలిసి రోజూ వస్తూ పోతూ ఉండేవారు. ఇద్దరి వయసులో చాలా వ్యత్యాసం ఉండ‌డంతో చూసే వారు కూడా పెద్దగా ప‌ట్టించుకోలేదు. దీంతే అదే వారికి అవకాశంగా మారింది. ఇద్దరి మధ్య చనువు పెర‌గింది. ఇది కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇట్లా ల‌లిత ఆ బాలుడితో అంగ‌న్ వాడీ సెంట‌ర్‌లో ఏకంగా రాస‌లీల‌లు చేయ‌డం ప్రారంభించింది.

ఇలా కొనసాగుతున్న క్రమంలో ఈ విషయం బాలుడి తల్లి దండ్రులకు తెలిసింది. వెంటనే బాలుడిని అతడి మేనత్త ఇంట్లో ఉండి చదువుకోవాలని, అక్కడి నుండే స్కూలుకు వెళ్లాల‌ని తల్లిదండ్రులు పంపించారు. అయితే అక్టోబర్ 26వ తేదీ నుండి త‌మ కుమారుడు క‌నిపించ‌క‌పోవ‌డంతో తల్లి దండ్రులు పోలీసులను ఆశ్రయించారు. జరిగిందంతా పోలీసులుకు చెప్పారు. దీంతో ఈ విష‌యం ఆల‌స్యంగా బ‌య‌టికి వ‌చ్చింది. పోలీసుల ఎంక్వైరీలో లలిత-బాలుడు ఇద్దరు కలిసి పారిపోయారని గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement