Sunday, April 28, 2024

Breaking : కీవ్ నుంచి ప్ర‌త్యేక రైళ్లు – భార‌తీయుల‌ని అల‌ర్ట్ చేసిన ఎంబ‌సీ

ఉక్రెయిన్ లో చిక్కువారిని త‌ర‌లించేందుకు రాజ‌ధాని కీవ్ నుంచి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నారు. దాంతో ప‌శ్చిమ ప్రాంతాల‌కు వెళ్లాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచ‌న‌లు చేశారు అధికారులు. ఈ మేర‌కు భార‌తీయుల‌ను అల‌ర్ట్ చేసింది కీవ్ లోని ఎంబ‌సీ. కాగా ప‌లు ప్లైట్స్ లో కూడా విద్యార్థుల‌ను ఇండియాకి త‌ర‌లిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement