Thursday, May 16, 2024

Breaking : మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ కి భ‌ద్ర‌త పెంపు- బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నం కేటాయింపు

మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ కి భ‌ద్ర‌త‌ని పెంచారు. బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నాన్ని ప్ర‌భుత్వం కేటాయించింది. ఉత్త‌రాంధ్ర‌,ఏజెన్సీ ప్రాంతాల్లో ప‌ర్య‌ట‌న‌లు ఉండ‌టంతో బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నాన్ని కేటాయించింది ప్ర‌భుత్వం.

Advertisement

తాజా వార్తలు

Advertisement