Thursday, May 2, 2024

Breaking : ఇబ్ర‌హీంప‌ట్నంలో రియ‌ల్ బ్రోక‌ర్ల దందా – జోరందుకున్న అమ్మ‌కాలు

ఎన్టీఆర్ జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నంలో రియ‌ల్ బ్రోక‌ర్లు దందా..గాజుల‌పేట ప్ర‌భుత్వ కాల‌నీలో అక్ర‌మ అమ్మ‌కాలు జోరందుకున్నాయి. పేద‌ల స్థ‌లాలు విక్ర‌యిస్తూ మీడియాకి చిక్కారు బ్రోక‌ర్లు.భూప‌ట్టాలు ర‌ద్దు చేస్తామంటున్నారు త‌హ‌శీల్దార్లు. ఈ విక్ర‌యాల‌పై వివ‌రాలు సేక‌ర‌ణ కొన‌సాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement