Saturday, May 4, 2024

Breaking : మెడిక‌ల్ హబ్ గా ‘రాజ‌మండ్రి’ – టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి

తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రిలో ప‌ర్య‌టించారు టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి ..ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాజ‌మండ్రిని మెడిక‌ల్ హ‌బ్ గా మార్చేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు. కొత్త‌పేట‌ను రెవెన్యూ డివిజ‌న్ గా చేసేందుకు కేబినెట్ లో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటాం..మ‌రో కొత్త జిల్లా ఏర్పాటు విష‌యంపై నిర్ణ‌యిస్తాం..మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ , పూర్తి వివ‌రాలు సీఎం జ‌గ‌న్ ని అడ‌గాలని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement