Thursday, May 2, 2024

Breaking : ప‌ట్టువస్త్రాల్లో స్వామివారిని ద‌ర్శించుకున్న అమిత్ షా..జ‌గ‌న్..

ఏపీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా..కాగా ఆయ‌న ఏపీ సీఎం జ‌గ‌న్ తో క‌లిసి తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు. వారంతా పట్టువస్త్రాలు ధరించి, నుదుటన తిలకం దిద్దుకుని అచ్చతెలుగు వేషధారణలో మెరిశారు. తిరుపతిలో జరిగే దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి ఆంధ్ర ప్రదేశ్ కు చేరకున్నారు. ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాకు ఏపీ సీఎం జగన్ స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి నేరుగా తిరుమలకు చేరకున్న అమిత్ షాను .. జగన్ దగ్గరుండి శ్రీవారి దర్శనం చేయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement