Friday, May 3, 2024

Breaking : క‌లెక్ట‌ర్ కి విన‌తి ప‌త్రం అంద‌జేసిన బాల‌కృష్ణ

జిల్లా కేంద్రం సాధ‌న కోసం వైసీపీ నేత‌లు రాజీనామా చేయాల‌ని ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ అన్నారు.అనంత‌పురం క‌లెక్ట‌రేట్ కు భారీ కాన్వాయ్ తో త‌ర‌లివెళ్ళారు బాల‌కృష్ణ‌. దాంతో క‌లెక్ట‌రేట్ వ‌ద్ద పోలీసులు భారీగా మోహ‌రించారు. హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాల‌ని క‌లెక్ట‌ర్ కు విన‌తిప‌త్రాన్ని అంద‌జేశారు. కాగా అవ‌స‌రం మేర‌కు సీఎం జ‌గ‌న్ ని కూడా క‌లిసే అవ‌కాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement