Monday, April 29, 2024

Breaking : సుక్మాజిల్లాలో మావోయిస్టుల కుట్ర- భ‌గ్నం చేసిన సీఆర్పీఎఫ్ సిబ్బంది

ఛ‌త్తీస్ గ‌ఢ్ సుక్మాజిల్లాలో మావోయిస్టుల కుట్రని భ‌గ్నం చేశారు పోలీసులు. ప‌ది కిలోల ఐఈడీ బాంబును స్వాధీనం చేసుకున్నారు సీఆర్పీ ఎఫ్ సిబ్బంది. సెర్చ్ పార్టీ టార్గెట్ గా బాంబుని అమ‌ర్చారు మావోయిస్టులు. కాగా బాంబును ఖాళీ ప్ర‌దేశంలో పేల్చారు సీఆర్పీ ఎఫ్ సిబ్బంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement