Thursday, May 23, 2024

Breaking : రేపు ఉ.10గంట‌ల‌కు కీల‌క ప్ర‌క‌ట‌న – నిరుద్యోగులంతా సిద్ధంగా ఉండండి – సీఎం కేసీఆర్

రేపు అసెంబ్లీలో ప్ర‌క‌టిస్తాన‌ని సీఎం కేసీఆర్ చెప్పారు. రేపు ఉ.10గంట‌ల‌కు ప్ర‌క‌టిస్తాన‌న్నారు. నిరుద్యోగులంతా సిద్ధంగా ఉండండని చెప్పారు. ప్ర‌జ‌లు, నిరుద్యోగులంద‌రూ టీవీ చూడాల‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. వ‌న‌ప‌ర్తిలో కేసీఆర్ బ‌హిరంగ‌స‌భ‌లో చెప్పారు. గ‌తంలో ఎక్క‌డ చూసినా క‌రువు, బీడు భూములు ఉండేవ‌న్నారు. ఈ రోజు జిల్లాలో ఎక్క‌డ చూసినా ప‌చ్చ‌ద‌న‌మేన‌ని చెప్పారు. వ‌న‌ప‌ర్తి జిల్లా అవుతుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement