Sunday, April 28, 2024

Breaking : కోయంబ‌త్తూర్ లో జ‌ల్లిక‌ట్టు – 12మందికి గాయాలు

చెన్నై కోయంబ‌త్తూర్ లో జ‌ల్లిక‌ట్టు పోటీలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ పోటీల్లో 700ఎద్దులు పాల్గొన్నాయి. 300మంది యువ‌కులు పాల్గొన్నారు. కాగా ఎద్దుల దాడిలో 12మందికి గాయాలు అయ్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మిగ‌తా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement