Saturday, May 4, 2024

Breaking : తెలంగాణ రాష్ట్రంలో అరాచ‌కాలు ఎక్కువ‌య్యాయి – రేణుక చౌద‌రి

ప్ర‌జ‌లు ఇబ్బంది పడుతున్నా ప‌ట్టించుకోరా అని ప్ర‌శ్నించారు రేణుకాచౌద‌రి. తెలంగాణ‌లో లా అండ్ ఆర్డ‌ర్ పై ఫైర్ బ్రాండ్ రేణుకా చౌద‌రి ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. కేంద్రం ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని నిల‌దీశారు. రాష్ట్రంలో అరాచ‌కాలు ఎక్కువ‌య్యాయని మండిప‌డ్డారు. కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా స్పెష‌ల్ టీమ్ ని ఎందుకు పంపించ‌డం లేద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement