Sunday, May 5, 2024

Breaking : హిజాబ్ ఇష్యూలో కీల‌క మ‌లుపు – సోమ‌వారం నుంచి కాలేజీలు ఓపెన్

హిజాబ్ ఇష్యూ కీల‌క మ‌లుపులు తిరుగుతోంది. సుప్రీంకోర్టులో మ‌రోసారి పిటిష‌న్ వేశారు. సోమ‌వారం నుంచి కాలేజీలు ఓపెన్ చేసుకోవ‌చ్చ‌ని కోర్టు తెలిపింది. హిజాబ్, కాషాయ‌కండువాలు లేకుండా హాజ‌ర‌వాల‌ని న్యాయ‌స్థానం పేర్కొంది. అత్య‌వ‌స‌ర విచార‌ణ‌కు సుప్రీంకోర్టు నిరాక‌రించింది. మ‌రి కోర్టు ఆదేశాల‌ను అమ‌లు చేస్తారా ..లేదా అనే ఉత్కంఠ‌త నెల‌కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement