Monday, April 29, 2024

Breaking : పెద్ద‌పులి మృతి ఘ‌ట‌న‌లో – న‌లుగురు ఫారెస్ట్ ఉద్యోగుల స‌స్పెండ్

న‌లుగురు ఫారెస్ట్ ఉద్యోగుల‌పై వేటు ప‌డింది. పెద్ద‌పులి మృతి ఘ‌ట‌న‌లో ఫారెస్ట్ ఉద్యోగుల‌పై చ‌ర్య‌లు తీసుకున్నారు. వేట‌గాళ్ళ ఉచ్చులో చిక్కుకొని మృతి చెందింది.చ‌నిపోయిన పులిని ఫారెస్ట్ అధికారులు మాయం చేశారు. ఈ ఘ‌ట‌న క‌ర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. పెద్ద‌కంబ‌లూరు ఫారెస్ట్ ఆఫీస‌ర్ శ్రీనివాస్ స‌స్పెన్ష‌న్ కి గుర‌య్యారు. బీట్ ఆఫీస‌ర్ జేమ్స్ పాల్ ను అధికారులు స‌స్పెండ్ చేశారు. ప్లాంటేష‌న్ వాచ‌ర్లు బాషా, మైఖేల్ ను విధుల నుంచి తొల‌గించారు అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement