Thursday, May 9, 2024

Breaking : ఫీజులు క‌ట్ట‌లేద‌ని ప‌రీక్ష‌లనుండి బ‌హిష్క‌ర‌ణ‌- రంగంలోకి డిప్యూటీ ఈవో

విశాఖ ప‌ట్నం బుచ్చిరాజుపాలెం సెయింట్ ఆన్స్ స్కూల్ లో యాజ‌మాన్యం దాష్టీకం..ఫీజులు క‌ట్ట‌లేద‌ని ప‌రీక్ష‌ల‌కు పంపించ‌కుండా విద్యార్థుల‌ను బ‌య‌ట కూర్చోపెట్టారు. దాంతో పాఠ‌శాల వ‌ద్ద‌కు చేరుకున్నారు డిప్యూటీ ఈవో. ఈ మేర‌కు స్కూల్ యాజ‌మాన్యంతో మాట్లాడి ప‌రీక్ష‌ల‌కు అనుమ‌తించాల‌ని డిప్యూటీ ఈవో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement