Thursday, May 2, 2024

Big Breaking : కోర్టు ధిక్కరణ కేసులో 8మంది ఐఏఎస్ లకు జైలు శిక్ష

కోర్టు ధిక్కరణ కేసులో 8మంది ఐఏఎస్ అధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు 8మంది ఐఏఎస్ లకు జైలు శిక్ష విధించింది. రెండు వారాల పాటు జైలు శిక్ష విధించింది. అయితే ఐఏఎస్ అధికారులు హైకోర్టును క్షమాపణ కోరారు. జైలుశిక్షకు బదులు ఏడాదిపాటు నెలలో ఒకరోజు సంక్షేమ హాస్టల్ కు వెళ్లి సేవ చేయాలని హైకోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement