Saturday, May 4, 2024

Breaking : రూ.280కోట్ల విలువైన డ్ర‌గ్స్ బోట్ సీజ్ -తొమ్మిది మంది అరెస్ట్

గుజ‌రాత్ లో భారీగా హెరాయిన్ ప‌ట్టివేశారు. రూ.280కోట్ల విలువైన డ్ర‌గ్స్ బోట్ ని సీజ్ చేశారు. ఈ బోటు పాకిస్థాన్ కి చెందిన‌దిగా గుర్తించారు.ఈ బోటులో తొమ్మిది మంది ఉన్నారు..వారంద‌రిని అరెస్ట్ చేశారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement