Thursday, April 25, 2024

FLASH: విజయవాడలో కుటుంబం ఆత్మహత్యాయత్నం

విజయవాడలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. బాలాజీ లాడ్జిలో నలుగురు పురుగుల మందు తాగారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. కాగా, బాధితులు మచిలీపట్నంకు చెందిన వెంకటేశ్వరరావు, రాధారాణి, భావన, శ్రావణిగా గుర్తించారు. కొద్ది రోజులుగా లాడ్జిలోనే బాధితులు ఉంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement