Tuesday, April 30, 2024

Breaking : డీకే అరుణ – కుమారైపై అట్రాసిటీ కేసు – ఇంటి కాంపౌండ్ వాల్ ఇష్యూలో కేసు న‌మోదు

బీజేపీ సీనియ‌ర్ నాయ‌కురాలు డీకే అరుణ కుమారైపై అట్రాసిటీ కేసు న‌మోద‌యింది. బంజారాహిల్స్, పివిపి ఇంటి కాంపౌండ్ వాల్ ఇష్యూలో ఈ కేసు న‌మోద‌యింది. కోర్టు ఆర్డ‌ర్ రాకుండా గోడ క‌ట్ట‌డానికి వీల్లేద‌ని శృతీరెడ్డి గొడ‌వ‌పెట్టింది. దాంతో డీకే అరుణ కుమారైపై పీవీపీ సిబ్బంది కంప్ల‌యింట్ చేశారు. ప‌క్కా ఆధారాల‌తో శృతీరెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. పివీపి సిబ్బందితో డీకే అరుణ ..కుమారై శృతిరెడ్డి వాగ్వాదానికి దిగార‌ని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement