Thursday, April 25, 2024

Big Breaking : అక్ర‌మ కట్ట‌డాల కూల్చివేత‌-ముగ్గురు మ‌హిళ‌లు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

మంచిర్యాల బెల్లంప‌ల్లిలో అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను కూల్చివేశారు. దాంతో అధికారుల‌ను అడ్డుకున్నారు స్థానికులు..దాంతో అక్క‌డ ఉద్రిక్త‌త నెల‌కొంది.కాగా కిరోసిన్ పోసుకుని ఓ కుటుంబం ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది.కిరోసిన్ పోసుకుని ఒక‌రు, క‌త్తితో పొడుచుకుని మ‌రొక మ‌హిళ, గ్యాస్ సిలెండ‌ర్ పేల్చుకొని ఇంకో మ‌హిళ‌ ఆత్మ‌హ‌త్య‌కి య‌త్నించారు.దాంతో ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసింది అక్ర‌మ నిర్మాణాల తొల‌గింపు ప‌నులు. దాంతో ఆత్మ‌హ‌త్య‌కి య‌త్నించారు ముగ్గురు మ‌హిళ‌లు.

Advertisement

తాజా వార్తలు

Advertisement