Saturday, May 4, 2024

Breaking : స్వాతంత్ర‌ఫ‌లాలు ప్ర‌జ‌ల‌కి అంద‌లేదు- సీఎం కేసీఆర్

అమ‌ర‌వీరుల స్థూపానికి నివాళుల‌ర్పించారు సీఎం కేసీఆర్. స్వాతంత్ర‌ఫ‌లాలు ప్ర‌జ‌ల‌కి అంద‌లేద‌న్నారు కేసీఆర్. నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ప్లీన‌రీని ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడారు..దేశంలో విప‌రీత‌మైన జాడ్యాలు పెరిగాయ‌న్నారు.అన‌వ‌స‌ర‌మైన పెడ‌ధోర‌ణులు దేశంలో పెరుగుతున్నాయి. ఇటువంటి స‌మ‌యంలో ఎలాంటి పాత్ర పోషించాలి..అందుబాటులో ఉన్న విద్యుత్ శ‌క్తిని వాడుకోలేని ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు. ప్ర‌ధాని ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గుజ‌రాత్ లో కూడా క‌రెంట్ కోత‌లు ఉన్నాయ‌న్నారు. మ‌హారాష్ట్ర‌,క‌ర్నాట‌క‌,ఏపీలో క‌రెంట్ కోత‌లు కామ‌న్ గా మారాయ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement