Sunday, May 5, 2024

Breaking : చిన‌జీయ‌ర్ ఆశ్ర‌మంలో కేసీఆర్ – ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ రోజా, చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి

చిన‌జీయ‌ర్ ఆశ్ర‌మానికి సీఎం కేసీఆర్ విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా శ్రీరామ‌న‌గరాన్ని ప‌రిశీలించారు కేసీఆర్. రామానుజుల విగ్రహాన్ని సందర్శించారు. స‌హ‌స్రాబ్ది స‌మారోహం వేడుక‌లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు రుత్వికులు. సీఎంతో పాటు చిన‌జీయ‌ర్ స్వామి, మైహోమ్ అధినేత రామేశ్వ‌ర‌రావు ఉన్నారు. న‌డుచుకుంటూ సెక్యూరిటీ సెంట‌ర్ కి వెళ్లారు కేసీఆర్. ముచ్చింత‌ల్ లో కేసీఆర్ సంద‌డి చేశారు.ఇలాంటి శాంతి సందేశం జాతికి, దేశానికి అవ‌స‌రం అన్నారు కేసీఆర్. కాగా ఈ కార్య‌క్ర‌మంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా, చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డిలు కూడా పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement