Wednesday, May 8, 2024

Breaking : ఛ‌త్తీస్ ఘ‌డ్ లో ఎదురు కాల్పులు..మావోయిస్టు ద‌ళ క‌మాండ‌ర్ మృతి

ఛ‌త్తీస్ ఘ‌డ్ రాష్ట్రంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. నారాయ‌ణ‌పూర్ జిల్లా బ‌హ‌కేర్ అట‌వీ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు దళ కమాండర్ మృతిచెందాడు.ఈ కాల్పుల్లో మావోయిస్టు 6వ కంపెనీ కమాండర్ సాకేత్ మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి పోలీసులు ఏకే 47 తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement