Monday, April 29, 2024

Breaking : పులివెందుల‌లో ‘ఆదిత్య బిర్లా’ కంపెనీ – భూమి పూజ‌కు హాజ‌రైన సీఎం జ‌గ‌న్

పులివెందుల పారిశ్రామిక వాడ‌లో ఆదిత్య బిర్లా కంపెనీ ఏర్పాటు కానుంది. ఈ మేర‌కు రూ. 110కోట్ల‌తో టెక్స్ టైల్ ప‌రిశ్ర‌మ‌ని ఏర్పాటు చేశారు. కంపెనీ భూమిపూజ‌కు హాజ‌రైయ్యారు సీఎం జ‌గ‌న్. ఫార్చూన్ – 500కంపెనీల్లో ఒక‌టైన కంపెనీ ఇద‌ని.. కాగా ఈ కంపెనీ ఇక్క‌డ రెండు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వ‌బోతుంద‌ని జ‌గ‌న్ తెలిపారు. ప‌దివేల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఈ కంపెనీ వెళ్తుంద‌న్నారు జ‌గ‌న్. ఈ కంపెనీలో ఉద్యోగానికి అవ‌స‌ర‌మైన నైపుణ్యాల‌ను, స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ కాలేజీలో శిక్ష‌ణ ఇవ్వ‌నున్నార‌ని జ‌గ‌న్ వెల్ల‌డించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement