Saturday, May 4, 2024

Breaking : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో – సైకిల్ తొక్కిన కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి

దౌత్య‌వేత్త‌లు, రాయ‌బారుల‌తో క‌లిసి ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు కేంద్ర స‌హాయ మంత్రి మీనాక్షీ లేఖి. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన సైకిల్ ర్యాలీలో ఆమె పాల్గొని సైకిల్ తొక్కారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉండాలంటే సైక్లింగ్‌, పెడ‌లింగ్‌ను ఎంక‌రేజ్ చేయాల‌ని అన్నారు. ప‌ర్యావ‌ర‌ణం కూడా మెరుగ‌వుతుంద‌న్నారు. మేజ‌ర్ ధ్యాన్‌చంద్ స్టేడియం నుంచి నేష‌న‌ల్ గ్యాల‌రీ ఆఫ్ మాడ్ర‌న్ ఆర్ట్‌కు సైకింగ్ చేశారు కేంద్ర మంత్రి.
Advertisement

తాజా వార్తలు

Advertisement