Saturday, May 4, 2024

breaking: శ్రీన‌గ‌ర్ లో ఉగ్ర‌దాడి.. భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌పై కాల్పులు..

జ‌మ్మూక‌శ్మీర్ : శ్రీన‌గ‌ర్ లో ఉగ్ర‌దాడి జ‌రిగింది. ఎస్ కేఐఎంఎస్ ఆస్ప‌త్రిలో ఉగ్ర‌వాదులు చొర‌బ‌డ్డారు. ఆస్ప‌త్రిలో ప‌లువురిని ఉగ్ర‌వాదులు నిర్భందించారు. దాంతో ఎస్ కేఐఎంఎస్ ఆస్ప‌త్రిని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు చుట్టు ముట్టాయి. భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌పై ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు. కాగా ఉగ్ర‌వాదుల కాల్పుల‌ను బ‌ల‌గాలు తిప్పికొడుతున్నాయి. ఈఘ‌ట‌న‌కి సంబంధించిన వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement