Saturday, May 4, 2024

కోటి మందికి బూస్టర్​ డోసులు.. ట్వీట్​ చేసిన ఆరోగ్య మంత్రి

ఇప్పటి వరకు కోటి ప్రికాషన్​ డోసులు ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్​ మాండవీయ తెలిపారు. ఇండియాలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగంగా జరుగుతోందని ఈరోజు ట్విట్టర్​ ద్వారా తెలిపారు.  గడిచిన 19 రోజుల్లోనే అర్హులైన వారికి కోటి బూస్టర్​ డోసులు ఇచ్చినట్టు మంత్రి ట్విట్టర్​లో పోస్టు చేశారు. 60 ఏళ్లు దాఇన వారికి, ఫ్రంట్​లైన్​ వారియర్స్​కి, వ్యాధిగ్రస్తులకు ప్రికాషన్​ డోసులు ఇస్తున్న విషయాన్ని గుర్తచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement