Friday, May 17, 2024

Big Breaking | హైదరాబాద్​లో బిగ్​ ఫైర్​.. అట్టల కంపెనీలో అంటుకున్న మంటలు

హైదరాబాద్​లో ఇవ్వాల (ఆదివారం) రాత్రి ఫైర్​ యాక్సిడెంట్ జరిగింది. ఎల్​బీనగర్​లోని ఓ అట్టల కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టు సమాచారం. సుధామయూ పేపర్​ కంపెనీలో మంటలు చెలరేగి చుట్టుపక్కల అంటుకున్నాయి. షర్టుసర్క్యూట్​ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.  విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. మంటలను ఆర్పే పనిలో ఉన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement