Sunday, April 28, 2024

2022 ప్ర‌పంచ‌క‌ప్ మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టును ప్ర‌క‌టించిన ‘బీసీసీఐ’

మ‌హిళ‌ల క్రికెట్ జట్టును ప్ర‌క‌టించింది బీసీసీఐ. 2022వ సంవ‌త్స‌రంలో జ‌రిగే ప్ర‌పంచ‌క‌ప్ కోసం ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది బీసీసీఐ. కాగా టీమిండియా కెప్టెన్ గా మిథాలీ రాజ్ ని బీసీసీఐ నియ‌మించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ ను వైఎస్‌ కెప్టెన్‌ గా నియామకం చేసింది. అలాగే… రిచా, తానియాలను వికెట్‌ కీపర్లు గా ఎంపిక చేసింది బీసీసీఐ. 2022 ప్రపంచ కప్‌ జట్టు తో సహా… న్యూజిలాండ్‌ తో జరిగే టీ 20, వన్డేలకు కూడా జట్టు ప్రకటించింది.
జట్ల పూర్తి వివరాలు ఇలా వున్నాయి…

ICC మహిళల ప్రపంచ కప్ 2022 & న్యూజిలాండ్ ODIలకు టీమ్ ఇండియా జట్టు:
మిథాలీ రాజ్ (సి), హర్మన్‌ప్రీత్ కౌర్ (విసి), స్మృతి, షఫాలి, యాస్తిక, దీప్తి, రిచా ఘోష్ (డబ్ల్యుకె), స్నేహ రాణా, ఝులన్, పూజ, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా (డబ్ల్యుకె), రాజేశ్వరి, పూనమ్.

న్యూజిలాండ్‌తో ఏకైక టీ20కి టీమ్ ఇండియా మహిళా జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్(C), స్మృతి మంధాన(VC), షఫాలి, యాస్తిక, దీప్తి, రిచా(WK), స్నేహ రాణా, పూజ, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా (WK), రాజేశ్వరి, పూనమ్, ఏక్తా, S. మేఘన, సిమ్రాన్ దిల్ బహదూర్ ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement