Thursday, May 9, 2024

Breaking: రూ.90వేల లంచంతో ఏసీబీకి చిక్కిన బావుపేట సెక్రటరీ

కరీంనగర్ జిల్లా బావుపేట విలేజ్ సెక్రటరీ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. బావుపేట సెక్రటరీ ఊట్కూరి శ్రీధర్ రూ.90వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఆయనను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement