Saturday, April 27, 2024

ఉచిత మహిళల క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి గంగుల

కరీంనగర్ లో శనివారం మెగా ఉచిత మహిళల క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈకార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, డివిజన్ కార్పొరేటర్ మేచినేని వనజ అశోక్ రావు పాల్గొన్నారు. స్థానిక వావిలాలపల్లిలో నిర్వహించిన శిబిరానికి భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement