Thursday, May 2, 2024

బెంగళూరు టార్గెట్ 201 పరుగులు

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న 36వ మ్యాచ్​లో రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరు జట్టు టాస్​ గెలిచింది. తొలుత బౌలింగ్​ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాట్స్ మెన్లు జాసన్ రాయ్ 56 పరుగులు చేయగా, నితీష్ రాణా 48 పరుగులు, వెంకటేష్ అయ్యర్ 31 పరుగులు, జగదీషన్ 27 పరుగులు చేశారు. దీంతో బెంగళూరు జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 20ఓవర్లలో 201 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement