Thursday, May 16, 2024

Breaking: ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం.. 155మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం వచ్చింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కూల్ 6.1గా నమోదైంది. ఈ భూకంపంతో సుమారు 155 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా ఉన్నట్లుండి భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు దుగరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement