Friday, May 3, 2024

Breaking: మెద‌క్ జిల్లా క‌లెక్ట‌రేట్‌లో ఏసీబీ దాడులు.. 30వేలు తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డ రెవెన్యూ ఉద్యోగి

మెద‌క్ జిల్లా క‌లెక్ట‌రేట్‌లో ఏసీబీ దాడులు జ‌రిగాయి. జిల్లా స‌ర్వే, ల్యాండ్స్ రికార్డ్స్​ డిపార్ట్‌మెంట్‌లో ఓ వ్య‌క్తి నుంచి లంచం తీసుకుంటూ రెవెన్యూ ఉద్యోగి గంగ‌య్య ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డాడు. ఈ మ‌ధ్య‌నే ఉత్త‌మ అధికారి అవార్డు కూడా అందుకున్నాడు గంగ‌య్య‌. 30వేల రూపాయ‌లు తీసుకుంటూ ప‌ట్టుబ‌డ‌డంతో అంద‌రూ ఆశ్య‌ర్య‌పోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement