Thursday, May 2, 2024

Breaking: కర్ణాటకలో మరోసారి కంపించిన భూమి

కర్ణాటకలో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. చిక్ బళ్లాపూర్ లో భూమి కంపించింది. రిక్టార్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.6గా నమోదైంది. కాగా, నిన్న ఉత్తర, ఈశాన్య బెంగళూరులో భూప్రకంపనలు స్థానిక ప్రజలను వణికించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 3.3గా నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement