Saturday, May 18, 2024

అనారోగ్యంతో తహశీల్దార్ కన్నుమూత

ఇచ్ఛాపురం తహసిల్దార్ దాసరి చిన రామారావు అనారోగ్యంతో కన్నుమూశారు. తన స్వస్ధలం గుంటూరులో మరణించారు. గత కొంత కాలం గా ఆయన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన మృతి పట్ల డిప్యూటీ తాహసీల్దార్ శ్రీహరి, ఇతర సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement